పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య…

విశాఖ జిల్లా మునగపాక మండలం…మునగపాక హై స్కూల్ సమీపంలో  ఉంటున్నపెంటకోట సన్యాసినాయుడుకుమార్తె  దివ్య కు 5 నెలల క్రితం అనకాపల్లి గవరపాలెం చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పెళ్లయింది.  పెళ్లి అయిన దగ్గర నుంచి భర్త  అనుమానాలు  వేధింపులు భరించలేక

15 రోజుల క్రితం భర్త అక్రమ సంబంధాలు ఉన్నాయని తరచు వేధించడంతో వేధింపులు తాళలేక  భర్తతో గొడవపడి మునగపాక లో ఉంటున్న అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది ఈరోజు భార్య, భర్త మధ్య గొడవలు కారణంగా మనస్థాపం చెంది మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో దివ్య ఇంట్లో పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంది..      ఇది గమనించిన  తల్లిదండ్రులు హుటాహుటిని చికిత్స కోసం అనకాపల్లి  ఎన్టీఆర్ హాస్పటల్ కు తరలిస్తుండగా మార్గంమధ్యలో ఈమె మృతి చెందింది.ఈమెవయసు(22)ఈమెమృతదేహాన్నిఎన్టీఆర్ హాస్పటల్ కి తరలించారు.పోలీసులు కేసు నమోదుచేసి  దర్యాప్తు చేస్తున్నారు

About The Author