పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్


చోడిశెట్టి బేబీ అనే మహిళ తన భర్త మరియు ఇద్దరు పిల్లలు చనిపోయారని ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని భీమడోలు మండల ఆర్.ఐ గుండు సౌజన్య రాణి వద్దకి వచ్చి అడిగింది సర్టిఫికేట్ సోమవారం వచ్చి అడిగింది. ఆర్.ఐ చోడిశెట్టి బేబీతో ఫ్యామిలీ సర్టిఫికెట్ నిమిత్తం అందరి దగ్గర పది వేలు తీసుకుంటాను నువ్వు పదివేలు తీసుకురా అంటూ చెప్పింది. బుధవారం నుండి సోమవారం వరకు గడువు ఇచ్చింది. అయితే చోడిశెట్టి బేబీ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈరోజు మూడువేల రూపాయలు ఆరై. గుండు సౌజన్యకు చోడిశెట్టి బేబీ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

About The Author