శబరిమల యాత్రలో పళని టెంపుల్ దగ్గర  మిస్ అయ్యాడు

చిత్తూరు జిల్లా వాసి.శబరిమల యాత్రలో .పళని టెంపుల్ దగ్గర  మిస్ అయ్యాడు తమిళనాడు ప్రాంతంలో మిస్సయ్యాడు.ఇతని పేరు ఎం. మణికంఠ ఇతని వయస్సు16 సంవత్సరాలు Hight 5.3 కలర్ తెలుపు రంగు లో ఉంటాడు.తనకు సరిగ్గా మాటలు రావు చాలా తెలివి తక్కువ.దయచేసి ప్లీజ్ హెల్ప్ చేయగలరు.ఇతని తండ్రి పేరు చంద్రప్ప ముధురంపల్లి గ్రామం అప్పినపల్లి పంచాయతీ   పెద్దపంజాణి మండలం పలమనేరు నియోజకవర్గం

పిన్కోడ్ నెంబర్517408.చిత్తూరు జిల్లా.   ప్లీజ్ కాంటాక్ట్నెంబర్.9966570450ఈశ్వర్7893333207 సుబ్రమణ్యం

About The Author