కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్టిక సంఘానికి ఘనస్వాగతం…


తిరుపతి, డిసెంబర్ 18: రాష్ట్ర పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శనార్థం బుధవారం మద్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్టిక సంఘం ఛైర్మన్ శ్రీ ఎన్.కె.సింగ్ , ఆర్థికసంఘ సభ్యులకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ , ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త, జెసి2 చంద్రమౌళి, అడిషనల్ ఎస్.పి.అనిల్ బాబు , తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి, రేణిగుంట తహశీల్దార్ విజయసింహా రెడ్డి, చీఫ్ సెక్యూరిటీ అధికారి రాజశేఖర్ రెడ్డి, సి.ఐ.ఎస్.ఎఫ్.డిప్యూటీ కామాండెంట్ శుక్లా , ట్రెజరి డిడి గంగాద్రి అధికారులు స్వాగతం పలికినవారిలో వున్నారు. ఛైర్మన్ వారితోపాటు సభ్యులు శ్రీ శశిభూషణ్ తోమార్ ఐపిఎస్, శ్రీమతి రాధా సింఘ్ ఐ.ఎ.ఎస్. రిటైర్డ్ , శ్రీమతి పద్మినిసేన్ , కమిషన్ సెక్రటరీ శ్రీ అరవింద్ మెహతా, జాయింట్ సెక్రటరీ రవికోట ఐ.ఎ.ఎస్., లు రాగా లైజన్ అధికారులుగా పిడి లు, ఎపిఎంఐపి విద్యాశంకర్, మెప్మా జ్యోతి, డిసిఓ లక్ష్మి, జెడి ఎ.హెచ్. వెంకటరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.ఎ

About The Author