తిరుమల సమాచారం \!/ఓం నమో వేంకటేశాయ

ఈరోజు ఆదివారం 12-01-2020ఉదయం 5 గంటల  సమయానికి.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….శ్రీవారి సర్వ దర్శనానికి 1కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్న భక్తులు…శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది….ప్రత్యేక ప్రవేశ దర్శనం (300/-), టైమ్ స్లాట్ సర్వదర్శనం, కాలినడక దర్శనాలకు 3గంటల సమయం పడుతోంది….నిన్న జనవరి 11  వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు  79,435 మంది…నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.90 కోట్లు…

 

About The Author