భారీ మొత్తంలో పట్టుపడ్డ బంగారం, సిల్వర్

కృష్ణాజిల్లా .. కంచికచర్ల…భారీ మొత్తంలో పట్టుపడ్డ బంగారం, సిల్వర్.కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు.హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చు ఆర్.టి.సి బస్సు లో తనిఖీలు చేయగా పెద్ద మొత్తంలో బంగారు వస్తువులు, సిల్వర్ వస్తువులు స్వాధీనం,ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న కంచికచర్ల పోలీసులు,

About The Author