నిర్భయ దోషులకు ఉరిఅమలు…


? నలుగురు దోషులను ఒకేసారి 5 :50 ని” ఉరితీసిన తలారి పవన్ .

?పవన్ ,ముఖేష్ ,అక్షయ్, విజయ్ ,లను బీహార్ జైలు మూడవ నెంబర్ గదిలో ఉరితీత .

?దేశ చరిత్రలో మొదటిసారి ఒకేసారి నలుగురిని ఉరితీసిన ఘటన ఇదే

?ఉరికొయ్యల వేలాడిన నిర్భయ దోషులు.

? 2012 డిసెంబరు16 న కదులుతున్న బస్సులో అతి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన లో నలుగురికి మరణశిక్షను అమలు చేసింది.

?ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ..నేడు ఉరిశిక్షను అమలు జరిపింది.

? ఉరితీసిన నలుగురు మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు.

? సంతోషం వెలిబుచ్చిన నిర్భయ తల్లి

About The Author