తిరుపతికి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్సప్రెస్ భయం .


?ఈ నెల 13న ఢిల్లీ టు తిరుపతి రైలు లో ప్రయాణించిన ఇండోనేషియా చెందినా 8 మందికి కరోనా పాజిటివ్ తెలిసిందే.
?వీరు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
? S-9 బోగీలో ప్రయాణించిన 70మంది ప్యాసింజర్ లని రైల్వే అధికారులు గుర్తించారు.
?తిరుపతి లో ముగ్గురు దిగిన సమాచారం అయితే వీళ్లు ఎవరు …?ఎక్కడి వారు..? ఏ ప్రాంతవాసులు….? ఎక్కడ ఉన్నారు రు కోణంలో దర్యాప్తు .
? ఇద్దరు మదనపల్లె కు చెందినా ప్రయాణికులను అనుమానం.
? ఎక్స్ప్రెస్ రైలులో క్లీన్ చేసిన పారిశుధ్య కార్మికులు అటెండర్లు సిబ్బంది ఎవరని సందేహాలు.
? అలాగే ఎక్స్ప్రెస్ ప్రయాణించిన టి.టి.ఈ.లను గుర్తించి రేణిగుంట రైల్వే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు వీరికి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
? విచారణ కొనసాగిస్తున్నారు రైల్వే సిబ్బంది.

About The Author