బ్రేకింగ్ న్యూస్ : శ్రీకాళహస్తిలో కరోనా పజిటివ్ కేసు


శ్రీకాళహస్తి పట్టణంలోని గోపాలవనంకు చెందిన హేమంత్ స్వరూప్ కు కరోనా పాజిటిగ్ గా రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినశ్రీకాళహస్తి పట్టణo యంత్రాంగం! ఇతను లండన్ నుండి ఈనెల 19వ తేదిన అతని స్నేహితుడు మున్వర్ బాషాతో కలసి లండన్ నుంచి మద్రాసు చేరుకున్నాడు
మద్రాసునుంచి శ్రీకాళహస్తి వచ్చినాపుట్టినుంచి తీవ్ర తగ్గుతో బాదపడుతూఉండతో నిన్న పరీక్ష నిమిత్తం తిరుపతి రూయ ఆసుపత్రి వెళ్ళగా అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తిరుపతి వైద్యులు .హేమంత్ స్వరూప్ కు కారోనా పజిటివ్ అని చెప్పారని దీంతో అతనికుటుంబసభ్యుల పరీక్షల నిమిత్తం తిరుపతి రూయలో ఉన్నారు నేడు మున్వర్ బాషాను అనుమానంతో 108లో తిరుపతికి తరలించారు.

About The Author