రవీనాటాండన్ దాత్రృత్వం….


ఏప్రిల్ 16వ తేదీ రాత్రి మహారాష్ట్రలోని పాల్ఘార్‌లో ఇద్దరు సాధువులతోపాటు, వారు ప్రయాణిస్తున్న టాటా సుమో డ్రైవర్‌ను కూడా శాంతికాముకులు పోలీసుల సమక్షంలోనే కిరాతకంగా కొట్టి చంపిన విషయం తెలిసిందే..

ఆ ఘటనలో కల్పవృక్షగిరి (75) మరియు సుశీల్‌గిరి (35) అనే ఇద్దరు సాధువులతోపాటు నీలేష్‌తెల్వాడే అనే 29 ఏళ్ల వయస్సున్న కారు డ్రైవర్‌ను కూడా శాంతికాముకులు నిర్ధాక్షిణ్యంగా పోలీసుల కళ్ళ ముందే కిరాతకంగా కొట్టి చంపారు..
నీలేష్ తెల్వాడేకు ఒక భార్య, ఇద్దరు స్కూలుకు వెళ్ళే కూతుర్లు, కళ్ళు కనిపంచని 70 ఏళ్ళ తల్లిగారు ఉన్నారు..
వీరంతా ఇప్పుడు అనాధలయ్యారు..
వారి కోసం ప్రముఖ నటి, జాతీయవాది అయిన రవీనా టాండన్ వ్యక్తిగతంగా సహాయం చేయడంతోపాటు, ఫండ్‌రైజర్ ద్వారా అందరికీ సహాయం చేసే అవకాశాన్ని కల్పించారు….

About The Author