తెలంగాణాలో బస్సులు నడిపేందుకు కెసిఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


*ఆర్టీసీ కి పచ్చ జెండా*
తెలంగాణాలో బస్సులు నడిపేందుకు కెసిఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

భౌతిక దూరం పాటిస్తూ 50% సీటింగ్ తో నడవనున్న ఆర్టీసి బస్సులు

అన్ని జిల్లాల్లో గ్రీన్ , ఆరంజ్ జోన్లలో తిరగనున్న ఆర్టీసి బస్సులు

ప్రతి బస్సులో శానిటైజేర్ ఏర్పాటు చేయనుండగా.. ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి.

ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్ శివార్లలో మాత్రమే టిరగనున్న బస్సులు

అంతరాష్ట్ర సర్వీస్ లకు మాత్రం ఇప్పట్లో అనుమతి లేనట్లే

About The Author