కువైట్ నుంచి  కడప జిల్లాకు

కడప జిల్లా:కువైట్ నుంచి  కడప జిల్లాకు చెందిన పలు మండలాల చెందిన ప్రవాసాంధ్రులు ప్రత్యేక విమానాల ద్వారా .మొత్తం 520 మంది  చేరుకున్నారు

వీరందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎంపిక చేసిన ఆరు క్వారం టైన్ లకు తరలించారు.

ఇందులో రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీలో 145 మంది.అకేపాడు నవోదయ కాలేజీలో 75 మంది.రాజంపేట పాలిటెక్నిక్ కాలేజీలో 75 మంది.రైల్వే కోడూరు ఉద్యానవన కాలేజీ లో 75 మంది.పుల్లంపేట మోడల్ స్కూల్ లో 75 మంది.బద్వేలు యస్.బి.వి.ఆర్ కాలేజీలో 75 మంది ని ఉంచారు.

ఈమేరకు వైద్య..రెవెన్యూ..పోలీసు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.

About The Author