తిరుపతి చంద్రశేఖర్ రెడ్డి కాలనీ లో హత్య.

తిరుపతి నగరంలో చంద్రశేఖర్ రెడ్డి కాలనీ లో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్లు హత్య ఘటన చోటుచేసుకుంది.సంఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ పోలీసులు.

మృతి చెందిన వ్యక్తి ఈతమాకుల గురవయ్య (76) గా పోలీసులు గుర్తింపు గుర్తింపు.ఆస్తి గొడవల వల్లే హత్యకు గురైనట్లు సమాచారం .గురవయ్య కు ఇద్దరు భార్యలు పెద్ద భార్య పిల్లలు ఆస్తి కోసం హత్య చేసినట్లు స్థానికులు సమాచారం పోలీసులు తెలపడంతో ఆ దిశగా దర్యాప్తు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలింపు .కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ సిఐ శివప్రసాద్ రెడ్డి.

About The Author