లారీ ఢీకొన్న ఇండికా కారు.

ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం.

చిత్తూరు జిల్లా:నాయుడుపేట- పూతలపట్టు ప్రధాన రహదారిలోని ,చంద్రగిరి మండలం పరిధిలోని శ్లోక స్కూల్ సమీపంలో ఘటన.సంఘటనా స్థలంలో కి చేరుకున్న చంద్రగిరి పోలీసులు.మృతి చెందిన వ్యక్తి చంద్రగిరి కొత్తపేట కు చెందిన లోకనాథం పోలీసులు గుర్తింపు.తీవ్రగాయాలతో  గాయపడిన రెడ్డప్ప ను108 ద్వారా తిరుపతి రుయా కు తరలింపు .కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చంద్రగిరి సీఐ రామచంద్రారెడ్డి.

About The Author