విశాఖలో భారీగా నగదు పట్టివేత

విశాఖపట్నం:ద్వారకా బస్‌స్టేషన్‌లో భారీగా నగదు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు,బ్యాగ్‌లో భారీగా నగదు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి ,బ్యాగులో 50 లక్షల 38 వేల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నా పోలీసులు

నగదుకు సంబందించి తగిన ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నా పోలీసులు,పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయదేవ నగల దుకాణంకు సంబందించిన యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ దగ్గర క్లర్క్‌గా పనిచేస్తున్న నరసింహారావు నుంచి పోలీసులు నగదును స్వాధీనం,కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

About The Author