మన “బాబ్జీ”… “మమతా బేగం” హిందూ మనోభావాలకు ఏనాడు విలువివ్వలేదు.

మన “బాబ్జీ”… “మమతా బేగం” హిందూ మనోభావాలకు ఏనాడు విలువివ్వలేదు.
ఈ ఇద్దరూ ఎంత నీచ పవృత్తి గల దుర్మార్గపు వ్యక్తులో తెలుసా??..

ఒకసారి “అటల్ బిహారీ వాజపేయి” ప్రభుత్వం BJP అధికారంలో ఉన్న సమయంలో… “గోహత్య నిషేధం”పై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఉదయం సెషన్ లో ఈ బిల్లు పై చర్చలు జరుగుతున్నప్పుడు… “ముస్లిం MP”లతో సహా ప్రతి ఒక్కరు ఈ బిల్లుకు తమ మద్దతును తెలిపారు. కానీ ఒక్కరు అంగీకరించలేదు. ఆవిడే “మమతా బేగం”.
ఆమె “పార్లమెంట్లో” ఈ బిల్లు గురించి మాట్లాడుతూ నా మౌలిక అధికారాలు ఏమైపోవాలి?.. ఆవుని తినే అధికారం నాకుంది. అలాగే “సుప్రీంకోర్టు” ఇచ్చిన ఒక తీర్పును గూర్చి కూడా ప్రస్తావిస్తూ… ఆవుల్ని వధించి వ్యాపారం చేసే “కసాయి వాడి”కి అది ఒక జీవనాధారం. వాళ్ళ మౌలిక అధికారాలు ఏం కావాలి?.. అంటూ ఆ బిల్లును వ్యతిరేకించారు.

అదే సమయంలో “మన బాబ్జీ” హైదరాబాద్ లో “PRESS MEET” పెట్టి ఈ బిల్లు కనుక “పార్లమెంట్లో” ప్రవేశపెట్టి చర్చలు జరిపితే.. తాము BJP ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించడం జరిగింది.

ఇదిలా ఉండగా పార్లమెంట్లో ఉదయం సెషన్ ముగిసిన తర్వాత… MP లంతా బయటికి వచ్చినప్పుడు… విలేకరులంతా “మమతా బెనర్జీ” దగ్గరికి వెళ్లి… మేడం మీరు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కదా?.. మీరు ఎందుకు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు?.. అని ప్రశ్నించగా… మేము బ్రాహ్మణులం ఐతే ఏముంది??.. మేము గోవుల్ని ఎందుకు తినకూడదు. ఇక్కడ ప్రతి వ్యక్తికి అన్ని విషయాల్లో “స్వేచ్ఛ సమానత్వపు హక్కు”లు ఉన్నాయి అని వాదించడం గమనార్హం..!!

దానితో వాజ్పేయి గారు ఇక చేసేదేమీ లేక తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం “సాయంత్రం కల్లా” ఆ బిల్లును ఉపసంహరించుకొని ఎటువంటి చర్చలు జరపకుండా ఊరికే ఉండిపోవాల్సొచ్చింది..!!

ఈ విధంగా ఇద్దరూ A1 మూర్ఖులు మన హిందూ సాంప్రదాయ… గౌరవాభిమానాలను ఎల్లప్పుడూ దెబ్బ తీస్తూనే ఉన్నారు..!!
ఇవి “మమతా బెనర్జీ”… “చంద్రబాబు”ల నిజస్వరూపాలు..!!

About The Author