పశ్చిమ బెంగాల్ మాజి IPS అధికారి ఈరోజు బిజెపి లొ జాయినయ్యారు…

Big Boost to BJP

#బెంగాల్_కిరణ్_బేడి గా ప్రసిద్ది చెందిన పశ్చిమ బెంగాల్ మాజి IPS అధికారి #భారతి_ఘోష్” ఈరోజు బిజెపి లొ జాయినయ్యారు …. భారతి ఘోష్ రాకతొ పశ్చిమ బెంగాల్ బిజెపి కు మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది …. ఏందుకంటే భారతి ఘోష్ సాధారణ అధికారి కాదు, అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించిన శక్తి …. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గా అధికార పీఠాన్ని అధిరోహించినప్పుడు ప్రభుత్వం తరపున నక్సలైట్ల తొ చర్చలు జరిగి మెరుగైన ఫలితాలు సాధించారు, కమ్యునిస్టు మాఫియా పీచమణచడంలొ కీలకపాత్ర పోషించారు …. ఈ క్రమంలొ భారతీ ఘోష్, మమతా బెనర్జీ కోర్ టీం లొ కీలకమైన వ్యక్తిగా మారారు … అయితే తరువాతి కాలంలొ మమతా బెనర్జీ విధానాలు నచ్చని భారతి ఘోష్, మమతా బెనర్జీ కు ఏదురుతిరగడం ప్రారంభించారు. దీనితో మమతా బెనర్జీ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుండటంతొ 2017 లొ రాజీనామా చేసి, ఇప్పుడు బిజెపిలొ జాయినయ్యారు ………

About The Author