మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 25వ తేదీ నుంచి వచ్చేనెల 24వ తేదీ వరకు…

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 25వ తేదీ నుంచి వచ్చేనెల 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ శనివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ అళహరి మధుసూధన్, రమణ గౌడ్, పూజారి రాజేశ్ శర్మ తదితరులు.

About The Author