12 సంవత్సరాల తరువాత జరిగిన న్యాయం…

సంఝవుతా ఏక్స్ ప్రెస్ మీద బాంబు దాడి కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసీమానందతో పాటు మరో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించిన NIA కోర్టు …. 12 సంవత్సరాల తరువాత జరిగిన న్యాయం

…. 2007 లొ జరిగిన ఈ బ్లాస్ట్ కేసులొ ఎక్కువ మంది పాకిస్థానీలు మరణించడంతో — అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా హిందూ ధర్మ ప్రచారకులను ఈ కేసులొ ఇరికించి అరెస్టు చేయించింది …..

About The Author