ఆబు దుబాయ్ లొ నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయం…


ఆబు దుబాయ్ లొ నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని, ఈ నెల 20 వ తారీకున భారత ప్రధాని నరేంద్రమోది గారు ప్రారంభోత్సవం చేయనున్నారు. మోది గారి కోరిక మేరకు 2017 లొ ఆబు దుబాయి రాజు ” మొహమ్మద్ బిన్ జ్యాయద్” ఆబు దుబాయి లొ దేవాలయం నిర్మాణానికి పర్మిషన్ తొ పాటు భూమిని కూడా విరాళంగా ఇచ్చారు. నిర్మాణం పూర్తయిన ఈ దేవాలయాని మోది గారు తన స్వహస్థాలలొ ఈ నెల 20 వ తారీకున ప్రారంభించనున్నారు. కాగా ఆబు దుబాయి లొ ఇదే మొట్టమొదటి హిందూ దేవాలయం కావడం విశేషం

About The Author