జీవీఎల్ నరసింహారావు… బీజేపీ ఎంపీ కామెంట్స్…

మంగళగిరి ఈ ఎన్నికల్లో చాలా ప్రాధాన్యత ఉంది

అధికార బలంతో, ధన బలంతో లోకేష్ గెలవాలనుకుంటున్నాడు

నాన్లోకల్ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీచేస్తున్నాడో ప్రజలు అర్ధం చేసుకోవాలి

భూములతో వ్యాపారం చేసుకోడానికి వచ్చాడు

వేలకోట్ల నల్లధనం దాచుకోడానికి ఇక్కడికి వచ్చారు

అవినీతి సొమ్మంతా ఇక్కడ పెట్టుబడి పెట్టారు

మంగళగిరిపై ఎలాంటి ప్రేమలేదు.. అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్నారు

మంగళగిరిని మందలగిరి పేరు మార్చే పరిస్థితి ఉంది

లోకేష్ అమయాకడు కాదు రాష్ట్రంలో అన్నీ అక్రమాల, అవినీతికి సూత్రదారి

లోకేష్ అంటే లోకాన్ని దోచేటోడు

ప్రజలు తమను తాము కోపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది

పుట్టాసుధాకర్ యాదవ్ పై ఐటీ సోదాలు అయితే తెలుగుదేశం నేతలు అడ్డుకున్న తీరు అమానుషం

అన్యమతుస్థులకు ప్రచారం చేసే ని చైర్మన్ గా నియమించడం వెనక చంద్ర బాబు ఉద్ధేశం ఏంటి

ఇవే టీడీటీ చివరి ఎన్నికలు

పతిపక్ష హోదాను టీడీపీ ఈ ఎన్నికల్లో కోల్పోతుంది

2024 నాటికి అన్నీకులాలకు రాజకీయ సాధికారత తెచ్చే భాద్యత బీజేపీ.

About The Author