నిజామాబాద్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…


నిజామాబాద్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

నిజామాబాద్ ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. నిజామాబాద్ లోక్‌సభ బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపి ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.*

About The Author