ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు.. హైకోర్టు జడ్జిలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ…


ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు.. హైకోర్టు జడ్జిలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి…. ఆయా జిల్లాలకు సంబంధించిన కేసులు సంబంధిత న్యాయమూర్తి బెంచ్ కు కేటాయించబడుతుంది…

జిల్లాల వారీగా కేటాయించిన జడ్జిల వివరాలు…

1. జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ – కృష్ణా

2. జస్టిస్ ఎస్‌వీ భట్‌ – విశాఖపట్నం

3. జస్టిస్ ఏవీ శేషసాయి – గుంటూరు

4. జస్టిస్ ఎం.సీతారామమూర్తి – తూర్పు గోదావరి

5. జస్టిస్ యూ. దుర్గప్రసాద్ రావు- చిత్తూరు

6. జస్టిస్ టి.సునీల్ చౌదరి – పశ్చిమ గోదావరి

7. జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి – కర్నూలు

8. జస్టిస్ జి. శ్యామ్ ప్రసాద్ – అనంతపురం

9. జస్టిస్ జె. ఉమాదేవి – నెల్లూరు

10. జస్టిస్ టి. రజని – ప్రకాశం

11. జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు – కడప

12. జస్టిస్ కొంగర విజయ లక్ష్మి – శ్రీకాకుళం

13. జస్టిస్ ఎం. గంగారావు – విజయనగరం

About The Author