బైకును ఢీ కొన్న కారు…

వరదయ్యపాళ్ళెం నుండి తడ వైకుగా బైక్ లో వెళుతున్న భార్య భర్త దంపతులను బత్తలవల్లం సమీపంలో గల ఇనమాల గుంట వద్ద చెన్నై నుంచి వేగంగా వస్తున్న రెడ్ కలర్ కారు ఎదురుగా వచ్చి బైకు ను ఢీ కొంది. దీంతో దంపతులకు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక వరదయ్యపాళ్ళెం యస్.ఐ హరిప్రసాద్ తన సిబ్బందితో కలిసి క్షతగాత్రులను 108 అందుబాటులో లేకపోవడంతో పోలీస్ జీబ్ లో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. గాయపడ్డ వారిది ఆరంబాకం గా గుర్తించారు.

About The Author