గోవిందరాజ స్వామి దొంగలు దొరికారు…


తిరుపతి: *అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ప్రెస్ మీట్*

ఫిబ్రవరి 2న తిరుపతి గోవిందరాజ స్వామి ఉప ఆలయంలో చోరికి గురైన కిరీటాల‌ కేసు ఛేదించాము, నిందితున్ని అరెస్టు చేశాము

దొంగతనం చేసిన కిరీటాలు కరిగించేశారు, కరిగిన‌ మూడు కిరీటాలకు సంబంధించిన 1350 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నాము

237 సీసీ టివీ ఆధారంగా మొదట దొంగ ఫోటో లభ్యమైంది

దొంగ మహారాష్ట్రా, నాందేడ్ జిల్లా, ఖాంధర్ గ్రామంకు చెందిన ఆకాశ్

ఈ కేసు కోసం 80 రోజులు, 40 మంది పోలీస్ సిబ్బంది శ్రమించారు

తిరుపతి గోవిందరాజ స్వామి ఉప ఆలయంలో చోరికి గురైన కిరీటాలు కేసును ఛేదించిన అర్బన్ పోలీస్…. కరిగించేసిన కిరీటాల తాలూకు బంగారు స్వాధీనం

About The Author