ఏపీ సీఎస్ తో… విజయవాడ డీఆర్ఎమ్ భేటీ….


విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీ పి.శ్రీనివాస్, వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వీ సుబ్రహ్మణ్యం ను మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు… ఈ భేటీ లో విజయవాడ డీఆర్‌ఎమ్ తో పాటు, అదనపు రైల్వే డివిజనల్ మేనేజర్(ఇన్ఫ్రాస్ట్రక్చర్) శ్రీ ఎమ్.వి.ఎస్ రామరాజు కూడా పాల్గొని, విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే లైన్లు,వసతులపై చర్చించారు…

About The Author