బైక్ ని డికొన్న ట్రాక్టర్ ఓ వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు…

శ్రీసిటీ జిరో పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ట్రాక్టర్ రోడ్డు దాటుతూ బైక్ ను ఢీ కొనడంతో ఎలవూర్ కు చెందిన విజయ్(30,,సం)(ఏసి మెకానిక్) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా అతని స్నేహితుడు కూమార్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న తడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

About The Author