రియల్ జరిగిన కథ జై భరత్…


కాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిపిన పోరులో ఐదుగురు ఉగ్రవాదులను చంపి ఆ పోరులో అమరుడు అయ్యాడు గరుడ కమేండెంట్ నిరాల.

నిరాల గారిది అతి పేద కుటుంబం.
వారి సోదరి వివాహానికి ప్రతి ఒక్క గరుడ కామెండో 500 రూపాయలు విరాలలుగా ఇచ్చి మొత్తం 5 లక్షలు కలెక్ట్ చేసి ఘనంగా వివాహం జరిపించారు.

గరుడ కామెండో సైనికులు పెళ్లి కూతురుని తమ చేతుల మీదుగా నడిపించి అమర సైనికుడి త్యాగానికి గొప్పగా నివాళి అర్పించారు.

About The Author