హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాలో నిర్మించిన యాదాద్రి భవన్…


యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాలో నిర్మించిన యాదాద్రి భవన్ సమాచార కేంద్రాన్ని మరియు ఆన్ లైన్ ఆప్ ద్వారా టికెట్ సేవలు, బెల్లం లడ్డు విక్రయములు ఈ రోజు తేదీ:14.06.2019న ఉదయం 10 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఎ. ఇంద్రకరణ్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, సినిమా ఆటోగ్రాఫి మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కె. వెంకటేష్ గారు, ప్రభుత్వ సలహాదారు శ్రీ కెవి రమణాచారి గారు, దేవాదాయ కమిషనర్ శ్రీ వి అనిల్ కుమార్ గారు, వై టి డి ఏ చైర్మన్ శ్రీ కిషన్ రావు గారు, యాదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్ గీత గారు ప్రారంభించారు.

About The Author