శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత…

https://youtu.be/9kyR6-wE7UM

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 14 మంది అరెస్ట్….
నింధితులవద్ద 6.46 కిలోల ఆక్రమ బంగారం స్వాధీనం…

హైదరాబాద్: నగరంలో పోలీసులు, డిఆర్ఐ అధికారుల కళ్లుగప్పి బంగారం తరలిస్తున్న ముఠాను వలపన్ని ఎట్టకేలకు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చెపట్టిన అధికారులు నింధితుల నుండి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత. జెడ్డా నుండి హైదరాబాద్ సౌది ఎయిర్ లైన్స్ (ఎస్ వి 744)లో వస్తున్న 14 మంది ప్రయాణికులు అక్రమ బంగారం తెస్తుంన్నారనే పక్క సమాచారం అందుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ మరియు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మాటు వేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 14 మందిని చెకింగ్ చేయడంతో వారి వద్ద 6.46 కిలోల 24 క్యారెట్స్ గోల్డ్ చైన్ లు గడ్డి ముక్కలు భయటపడ్డాయి.
పట్టుబడ్డ బంగారం విలువ 2.17 కోట్లు ఉంటుందని అంచనా వేశారు ఆధికారులు. ఉమ్రా వెళ్ళే అమయక ప్రజలను ఎజెంట్లు కమీషన్ లు ఇస్తామని మయమాటలు చెప్పి విదేశాలో తక్కువ ధరకు బంగారం కోనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో ఉమ్రా యాత్రికులకు ఇచ్చి పంపుతారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వ

About The Author