జాబిల్లిపై కీలక ఘట్టం.. వీటిల్లో ప్రత్యక్ష ప్రసారం…

చంద్రయాన్-3 నేటి సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కానుంది. ఈ కీలక ఘట్టాన్ని ఈ కింది మాధ్యమాల్లో వీక్షించొచ్చు. ✩ ISRO

Read more

చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో కాలినడక భక్తులను బృందాలుగా పంపే ఏర్పాట్లు అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి

Read more

ఇక పై దేశం లొ డిగ్రీలు పీజీ లు ఉండవు..?

UGC కొత్త మార్గదర్శకాలు.. ఇప్పటికే దేశంలో కొత్త విద్యా వ్యవస్థ (New educational system)ఆవిష్కృతమైంది. విద్యా రంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ

Read more

శిథిలావస్థలో హసన్ సాహెబ్ గృహం..!

ప్రముఖ నాదస్వర విద్వాంసుడు,పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ హసన్ సాహెబ్ గంపలగూడెం మండలం లోని గోసవీడు గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యం గోసవీడులో సాగింది.విద్యాభ్యాసం అనంతరం నాదస్వర

Read more

చెల్లికి న్యాయం కోసం ఢిల్లీకి… తల్లితో కలిసి ఎడ్లబండిపై ప్రయాణం

బోనకల్‌: అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో

Read more

తెదేపాతో పొత్తు..ఆసక్తికర వ్యాఖ్యలు..పవన్ కల్యాణ్

శిరివెళ్ల: భాజపాతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న

Read more

ఇడ్లి ఇస్తే విసిరేశాడంటూ బిచ్చగాడిని హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు

_గుంటూరు అర్బన్ నల్లపాడు పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడిని మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు

Read more