https://www.youtube.com/watch?v=iASeAZ91LKc

అప్పుడు ఉన్న ఔరంగజేబు ముస్లిం పరిపాలనలో సిక్కు గురువులను ముస్లిం మతం స్వీకరించి మేము చెప్పినట్టే బ్రతకాలి అంటే మేము చావమన్న చస్తo కానీ హిందూ ధర్మం వదిలి పరమతం స్వీకరించలేము అని ప్రాణ త్యాగానికి సిద్దమైతె మహిళలను చిన్న పిల్లలను పెద్దవారిని అలా రకరకాలుగా చిత్రహింసలు పెట్టి చంపారు. ముస్లిం వాళ్ల ఆగడాలు భవిష్యత్ లో అందరికి తెలియాలి అని ఒక మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది.

About The Author