భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
“ఇంటింటికి బీజేపీ” కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోంది.

పదవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు,నియోజకవర్గలలో
“ఇంటింటికి బీజేపీ” కార్యక్రమం మొదలు అయ్యింది.

బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు “ఇంటింటికి బీజేపీ” కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారి సుపరిపాలనను కరపత్రాలు ద్వారా ప్రజలకు తెలియపరిచి,మోదీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని వివరించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయని,నరేంద్ర మోదీ గారి విశిష్ట సేవలను తెలియజేసారు.

అలాగే నరేంద్ర మోదీ గారి పాలనపై అభిప్రాయాలను సేకరించి,వారితో సెల్ఫీలను, వీడియోలను తీసుకుని ఉత్సాహంగా ముందుకు సాగారు.

About The Author