1550 మంది వలస కార్మికులను ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా

Tirupati on 13.6.2020 శనివారం రాత్రి తిరుపతి    రైల్వే స్టేషన్ నుండి ఒర్రిస్సా రాష్ట్రానికి చెందిన 1550 మంది  వలస కార్మికులను ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా పంపిన జిల్లా యంత్రాంగం…  కరతాళ ధ్వనులతో వలస కార్మికులకు వీడ్కోలు పలికిన కోవిడ్ 19 జిల్లా నోడల్ అధికారి మరియు జేసి 2 చంద్రమౌళి,తిరుపతి ఆర్డీవో కనక నరసా రెడ్డి, తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకట రమణ, తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర రాజు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు

About The Author