తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఆత్మనిర్భర భారత్

చిత్తూరు జిల్లా:తిరుపతి,

పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఆత్మనిర్భర భారత్ అభియాన్ మీడియా సమావేశాన్ని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు దయాకర్ రెడ్డి గారు,బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద కుమార్ గారు,భాను ప్రకాష్ రెడ్డి గారు,రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ గారు,సైకం జయచంద్రా రెడ్డి గారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల సతీష్ గారు తదితర స్థానిక నాయకులతో కలిసి తిరుపతి నందు నిర్వహించడం జరిగింది.

About The Author