రెండు లారీలు ఎదురెదురుగా ఢీ

చిత్తూరు జిల్లా, మదనపల్లె_కురబలకోట మండలం, అంగల్లు-మదనపల్లె మార్గంలోని చెరువు కట్టపై బుధవారం ఉదయం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. డ్రైవర్ కాబినలోనే ఇరుకు పోవడంతో మదనపల్లి 108, కురబలకోట 108 సిబ్బంది బాధితున్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

About The Author