గరుడ వారధి ప్రాజెక్ట్ టీ టీ.డీ

తిరుపతి,2020 జూలై 31, శుక్రవారంఉదయం 9 గంటలకు ప్రకాశం పార్కు ముందు గరుడ వారధి పిల్లర్లపై సెగ్మెంట్ అమర్చే కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం కు టి.టి.డి ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, చంద్రగిరి ఎమ్మెల్యే మరియు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, టి.టి.డి. ఈ. ఓ. ఏ. కె.సింఘాల్ గారు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ గిరీషా.పి.ఎస్. గారు విచ్ఛేయనున్నారు.

About The Author