ఇద్దరు మైనర్ల బాలికలను అపహరించిన యువకులు..

 


చిత్తూరు జిల్లా వి కోట మండలం మిట్టూరు గ్రామంలో ఇద్దరు మైనర్ల బాలికలను అపహరించిన యువకులు..

మామిడి తోటలో కనుగొన్న గ్రామస్తులు..

బాలికలను విడిపించే లోపు ఓ యువకుడు పరారీ..

మరో యువకు పట్టుకుని కంభానికి కట్టి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు .. ఆ పై పోలీసులకు అప్పగింత..

చిత్తూరు జిల్లా వి కోట మండలం మిట్టూరు గ్రామంలో ఇద్దరు యువకులు గ్రామంలోని ఇద్దరు మైనర్ బాలికలను అపహరించారు. ద్విచక్ర వాహనంపై సమీపంలోని మామిడి తోటలోనికి తీసుకు వెళ్ళి వారిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఈ లోపు వారిని గమనించిన గ్రామస్తులు మామిడి తోటలోకి వెళ్ళేలోపు ఓ యువకుడు పరారవ్వగా మరో యువకుడు పట్టుబడ్డాడు. అతనిని పట్టుకుని గ్రామంలోనికి తీసుకు వచ్చి విద్యుత్ స్థంభానికి కట్టేశారు. తమ గ్రామానికి చేందిన ఇద్దరు ఆడ పిల్ళకు మాయమాటలు చెప్పి వారిని అపహరిస్తారా అంటూ అతనికి దేహశుద్ది చేశారు. విచారించగా అతని పేరు రాజ్కుమార్ (27) గా తెలిసింది. జరిగిన ఉద్దంతం పై గ్రామస్తులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అపహరణకు గురైన పిల్లలు దళిత వర్గానికి చెఅదిన వారని.. నిందితుడు అగ్ర కులానికి చెందిన వాడు కావడంతో అధికార నేతలు అతనికి అండగా నిలిచారు. అతనికి మతిస్తిమ

About The Author