ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి…


ప్రకాశం జిల్లా గిద్దలూరు మార్కెట్ యాడ్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం…

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరిని ఒంగోలు హాస్పిటల్ తరలిస్తున్న క్రమంలో మృతి…

ద్విచక్ర వాహనంపై ఉన్న ఉన్న మరొక యువకుడికి తీవ్రగాయాలు అతని ఒంగోలు ఆస్పత్రికి తరలింపు…

ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న యువకులు విష్ణువర్ధన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి . ఇద్దరు మృతి రవీంద్రా రెడ్డి కి తీవ్ర గాయాలు…

About The Author