ప్రేమజంట ప్రేమను పెద్దలు నిరాకరించడంతో వ్యవసాయ నీటి కుంటలోపడి మృతి.


బ్రేకింగ్ న్యూస్
చిత్తూరు జిల్లా కుప్పం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కోలార్ జిల్లా బంగారుపేట మండలం , ముగిలబెలి గ్రామములో ప్రేమజంట ప్రేమను పెద్దలు నిరాకరించడంతో వ్యవసాయ నీటి కుంటలోపడి మృతి.

సురేష్ (28) దళిత కుటుంబానికి చెందినవారు కనుక రూప (26) బీసీ కులానికి చెందిన వారు కనుక పెద్దలు నిరాకరించారు.

మాదమంగల గ్రామానికి చెందిన సురేష్ మరియు కరహళ్లి గ్రామానికి చెందిన రూపా ల గత కొంతకాలంగా ప్రేమిచుకుంటున్నారు.

ఇరువురి కుటుంబ పెద్దలు నిరాకరించడంతో వ్యవసాయ నీటి కుంటలో పడి మృతి.

About The Author