ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

చిత్తూరు జిల్లా,మదనపల్లె పట్టణం, బసినికొండలో ఈ నెల 28 రాత్రి 10265 ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీకి పాల్పడిన శానిటోరియం తురకపల్లెకు చెందిన అబ్దుల్ ఆజాద్, సుజిట్లను రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు డిఎస్పీ రవిమనోహరాచారి, సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీపకుమార్ లు విలేకరులకు తెలిపారు…అరెస్టయిన నిందితుల నుంచి రూ.9 లక్షల నగదు, క్యాష్ చెస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు.

About The Author