మహాకూటమిలో సీట్ల చిక్కుముడి వీడట్లేదు…?

మహాకూటమిలో సీట్ల చిక్కుముడి వీడట్లేదు.

చర్చలు.. బుజ్జగింపులు చేస్తున్నా పట్టువిడుపులు కొన్నిచోట్ల కన్పించట్లేదు. మహాకూటమిలో 28 సీట్ల పంచాయతీ ఈ రోజు రాత్రికి పుల్ స్టాప్ పెట్టాలని నేతలు చూస్తున్నారు. టీజేఎస్ తో క్లారిటీ వస్తేనే.. సీట్లు ప్రకటించాలని కాంగ్రెస్ చూస్తోంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేరుగా ఆశావాహులతో మాట్లాడుతుంటే..కూటమిలో చర్చోప చర్చలు సాగుతున్నాయి

About The Author