వికారాబాద్ కంకల్ నుండి తిరుమలకు వెళుతుండగా డీ?

కడప జిల్లా :రైల్వే కోడూరు మండలం రైల్వే కోడూరు సమీపంలో రాగవ రాజపురం దగ్గర ఈరోజు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మారుతి వికో వ్యాన్ చెట్టును ఢీకొని అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందినారు వీరిది వికారాబాద్ కంకల్ వీరు కంకల్ నుండి తిరుమలకు వెళుతుండగా రైల్వేకోడూరు రాగవ రాజపురం దగ్గర చెట్టుని ఢీకొని నది ఈ వ్యాన్ లో డ్రైవర్ బాలరాజు ప్రశాంత్ నలుగురు మహిళలు ముగ్గురు మగ వాళ్ళు ఒక చిన్న పాప ఒకటిన్నర సంవత్సరం వీరు తిరుమలకు పురిటి వెంట్రుకలు తిరుమలలో తీయాలని వెళుతుండగా రాగవ రాజపురం దగ్గర అ ఆక్సిడెంట్ జరిగినది ఈ యాక్సిడెంట్ లో డ్రైవర్ బాలరాజు ప్రశాంత్ లేడీ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ముగ్గురు మహిళలు కు తీవ్ర గాయాలు అయినాయి పాపకు మరియు ఇంకొక వ్యక్తికి కి గాయాలు లేవు సంఘటనా స్థలానికి పోలీసు వారు చేరుకొని వ్యాన్ లో ఇరుక్కున్న బాడీలను గడ్డపారతో నెట్టి బయటికి తీశారు గాయపడినవారిని తిరుపతి రుయా కు తరలించారు చనిపోయిన వారిని రాజంపేట పోస్టుమార్టానికి పంపించారు ఈ సంఘటనలో కోడూరు ఎస్ఐ లు సిఐ పోలీసు బాడీలను వెలికితీసి నారు గాయపడిన వారు పి పి వాణి వయసు 22 సంవత్సరాలు ఎస్ ప్రియాంక 21 సంవత్సరాలు పి పి రమాదేవి 50 సంవత్సరాలు

About The Author