జల సంబరం వేళ సెల్ఫీ..!


గోదావరి జల సాకారం అయిన వేళ పురిటి గడ్డ పుణీతం అయింది. ఇవాళ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల చేయడం మరుపు రాని రోజు. ఈ రోజు కోసం తరతరాలుగా రైతులు ఎదురు చూపులు చూశారు. ఈ రోజు కల, నిజమా అన్నట్లు ఉంది. కాలువల వెంట బిరబిరా గోదారమ్మ పరిగెడుతుంటే, రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు కారుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, ఇంజనీర్లకు, కార్మికులకు ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా.. హృదయపూర్వక ధన్యవాదాలు.

About The Author