అటవీ అధికారులకు భూమన కరుణాకర రెడ్డి కుటుంబం నివాళులు..

తిరుపతి:ఆరోజు 15 డిసెంబర్ 2013  శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు విధులు నిర్వహిస్తున్న అటవీ అధికారులును ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేశారు ఆ ఘటన రాష్ట్ర ప్రజలందరూ దుఃఖించారు.. భూమన గారికి ఆ ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించాలని ఉండేది. ఈ రోజు అనగా 2020 మే మాసంలో భూమన కరుణాకర రెడ్డి గారు వారి కుమార్తె వైయస్ నీహా మరియు వారి మనవడు వైయస్ సమర్ రెడ్డితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకొని హతులైన అటవీ అధికారులకు నివాళులర్పించారు

About The Author