విద్యుత్ తీగలు తగిలి వేటకు వెళ్ళిన వ్యక్తి మృతి,

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కుప్పం మండలం గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు తగిలి వేటకు వెళ్ళిన వ్యక్తి మృతి, వివరాలు కు వెళితే కుట్టేప్ప 45 నూలుకుంట గ్రామము నుండి 12 మంది వేటకు వెళ్ళిన్నారు పంట పొలాలలో అమర్చిన అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వేట గాళ్ళు లో ఒక వ్యక్తి విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందాడు

About The Author