నాలుగు సంవత్సరాల తర్వాత తల్లీ కొడుకులను కలిపిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19

2016 లో అనుకోని సంఘటనతో తల్లికి దూరమైన బాలుడి తల్లి ఆచూకీ కనిపెట్టిన *ఆపరేషన్ ముస్కాన్* ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న బాలుడు, 2016 లో పాలకొల్లు నుంచి ట్రైన్ లో విజయవాడ చేరుకొన్నాడు, అయితే తమది పాలకొల్లు అని తప్ప తన వివరాలు ఏవీ చెప్పలేకపోయిన బాలుడిని రైల్వే పోలీసులు ఛైల్డ్ కేర్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ *కోవిడ్-19* నేపథ్యంలో చేపడుతున్న స్పెషల్ ముస్కాన్ డ్రైవ్ లో ఆ బాలుడి తల్లిని *బొబ్బా శ్రీ లలిత* గా గుర్తించారు.

About The Author