నడవలేని తల్లిని ఒంటరిగా పొలంలో వదిలేశారు…


కరోన కంటే భయమే మానవత్వాన్ని చంపేస్తుంది.. కన్నపేగు బంధాన్ని కాలదన్నింది.. నడవలేని తల్లిని కరోన వచ్చిందని పొలంలో ప్లాస్టిక్ టెంటు వేసి వదిలేశారు ముగ్గురు కొడుకులు.. పోలీసులకు విషయం తెలిసి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎట్టకేలకు ఇంటికి పంపారు. 15 రోజులక్రితం కాలు విరిగి నడవలేని తల్లిని ఒంటరిగా పొలంలో వదిలేసిన కన్నకొడుకులను ఏమనాలో..?? వరంగల్ జిల్లా వేలేరు మండలం పీచరలో జరిగిందీ దారుణం…

About The Author