మోడీజీ మాస్టర్ స్ట్రోక్..! గిల గిల్లాడుతున్న పాకిస్థాన్…!

మోడీజీ మాస్టర్ స్ట్రోక్!
గిల గిల్లాడుతున్న పాకిస్థాన్!

గత 50 ఏళ్ళుగా పాకిస్థాన్ నుంచి #ఆఫ్ఘనిస్తాన్ మరియు #ఇరాన్‌లకు గోధుమ పిండి ఎగుమతి అయ్యేది..
ఇందుకోసం పాకిస్థాన్ పశ్చిమ మరియు వాయువ్య ప్రోవిన్సులలో సుమారు 2000 ఫ్లోర్‌మిల్స్ నిత్యం పనిచెసేవి.

మోడీజీ ఆ రెండు దేశాలతో #రూపాయిల్లో చెల్లించేలా కరెన్సీ ఒప్పందం చేసుకోవడం మరియు #ఛాబహార్ పోర్టును అభివ్రృధ్దిచేసి ఎగుమతులు పెంచడంతో పాటు తక్కువ రేటుకే గోధుమపిండిని మీకు అందిస్తాం అని వారిని మనవైపుకు తిప్పుకున్నారు.

దీనితో పాకిస్థాన్ నుంచి ఆ రెండు దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమల వ్యాపారం 90% పడిపోయింది..
దానితో 2000 వేల మిల్లుల్లో 1800 మిల్లులు ఇప్పటికే మూసివేశారు !

మనం ఇరాన్‌కు #ఆయిల్ కోసం చెల్లించాల్సిన బిల్లులకు సరిపడా #గోధుమపిండిని ఛాబహార్ పోర్టు ద్వారా అందిస్తున్నాం.చేతికి మట్టంటకుండా శత్రృవును చావుదెబ్బ కొట్టడం అంటే ఇదే!

About The Author