సింధూ నది పై… నెహ్రూ V/s మోడి…

నెహ్రూ V/s మోడి

*అసలు ఈ సింధూ నదీ నీటి ఒప్పందం ఎంత గొప్పదంటే ప్రపంచంలో నెహ్రూ తప్ప ఇంకెవరూ ఇలాంటి ఒప్పందం చేయలేరు_

*భారతదేశం లో ఉన్న ఒక రాష్ట్రమే ఇంకో రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలంటే నానా ఇబ్బందులు పడుతుంటే, నెహ్రూ గారు మాత్రం భారతదేశంలో పుట్టి 70% భారత్ లో ప్రవహించి పాకిస్తాన్ ద్వారా సముద్రంలో కలిసే సింధు నది మరియు దాని ఉపనదులైన జీలం, చినాబ్, సట్లెజ్, రావి, బియాస్ అనే ఈ నదులలో సింధునదితో సహా జీలం, చీనాబ్ నదుల లోని 80% నీటి మీద పాకిస్తాన్ కి హక్కు కల్పించారు.*_

*పైగా భారత దేశం ఈ నదుల పైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా, పాకిస్తాన్ అనుమతితోనే ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణ లోనే చేయాలి*_.

*అసలు ఇలాంటి ఒప్పందం ప్రపంచంలో ఏ దేశమూ, ఎవరితోనూ చేసివుండరు కానీ మన గొప్ప ప్రధాని నెహ్రూ, భారత ప్రయోజనాలను తుంగలో తొక్కి పాకిస్తాన్ కు ఈ ప్రయోజనాలు కల్పించారు, ఎందుకో ఆ దేవుడికే తెలియాలి.*_

*ఇప్పుడు మోడీ వచ్చాక సింధూనది మీద వున్న పెండింగ్ ప్రాజెక్టులు మొదలుపెట్టి కనీసం మన కోటా అయిన ఆ 20% నీళ్లయినా వాడుకోవడానికి శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు.*_

*దీనికి పాకిస్తాన్ సింధూనది ఒప్పందాన్ని చూపించి అడ్డుకోవాలని చూస్తుంది. ఒకప్పుడు సింధూ నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టు పాకిస్తానీ ప్రతినిధులు చూసిన తరువాత గానీ నిర్మించేవాళ్ళు కాదు*_

*ఇప్పుడు మోడి వచ్చాక ఆ పద్ధతి మార్చారు . మీకు ఇబ్బందిగా ఉంటె దిక్కున్నచోట చెప్పుకోండి అని మొఖం మీదే చెప్పేసారు*_

*ఇప్పుడు ఏంచేయాలో తోచక చస్తున్నారు పాకిస్థాన్ వాళ్ళు*_

*అసలు ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే మన దేశ ప్రధాని మనదేశం నష్టపోయే నిర్ణయం తీసుకుని అమలు చెయ్యడం పైగా, ఎప్పుడైనా యుద్దం వచ్చినప్పుడు ఈ ఒప్పందం రద్దు చేసుకోగల అవకాశం ఉండి కూడా, ఇన్ని యుద్ధాల తరువాత కూడా, సంవత్సరాల పాటు ఇదే నాసిరకమైన ఒప్పందాన్ని కొనసాగించారు*_.

*అసలు విదేశీయులు ఈ దేశాన్ని పాలించినప్పుడు కూడా, ఇక్కడి ప్రజలకి ఇంత ద్రోహం చేయలేదు.*_

*కానీ ఒక్క కుటుంబం మనల్ని సర్వనాశనం చేసి, ఫైగా మనతోనే గొప్ప నాయకులుగా కీర్తింపబడుతున్నారంటే మన భారతీయులలోనే ఎదో లోపం ఉందనుకుంటా!*_

*ఇప్పటికైనా మనం గ్రహించాల్సిన అంశం ఏమంటే, ఈ నెహ్రూ కుటుంబ ముఠా కుహనా ఆలోచనా ధోరణి నుండి బయటపడి, దేశ రక్షణ దిశగా అడుగులు వేద్దాం. మన వనరులను మనం కాపాడుకుందాం*_
జై హింద్.. భారత్ మాతాకీ జై!

#మళ్లీ_మోదీ!

About The Author